Saturday 8 April 2017

రాజకోట రహస్యం

అది విక్రమపురి రాజ్యం . విక్రముడు వయసు పైపడిన కారణంగా తన రాజ్యాదికారాన్ని తన పెద్ద కుమారుడైన ప్రతాప వర్మ కి అప్పచెప్పి తను విశ్రాంతి తీసుకుంటున్నారు. విక్రముడు అతి కృరుడు ఏరాజ్యం మీదన్నా కన్ను పడిందో అది హస్తగతం అయ్యేవరకు నిద్దరపోయేవాడు కాదు ఎదుటి రాజ్యం మీద విజయం సాదించిన వెంటనే ఆ రాజ్య అంతపురంలో ఉన్నా రాణులు యువరాణులని రాజు గారు, మంత్రి గారి బార్యలు కుమార్తెలని మత్రిగారు మిగిలిన ఆడవారిని సైన్యాది పతులు మిగిలిన సైన్యం పంచుకుని వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారితో రతీక్రీడ సాగించి వారిమీద ఉన్నా మోహాన్ని పూర్తిగా తీర్చుకునేవారు.
విక్రమపురి వేగులు ఏ రాజ్యం అంతపురం ఆడవారి అందచందాలతో విరాసిల్లుతుందో అలాంటి రాజ్యాలని కనిపెట్టి ఆ రాజ్యపుపూర్తి వివరాలు రహస్య మార్గాలు తెలుసుకుని తమ రాజుగారికి తెలియపరుస్తారు అందుకు గాను వారికి బహుమానం ఇంతకు ముందు గెలుచుకున్నా రాజ్యపు మహరాణి తో సంభోగం. కలలో కూడా ఊహించని అటువంటి అందాల రాణూలని వీరి తనివితీరా కావలసినన్ని రోజులు అనుభవించవచ్చు.
అలా నిత్యనూతనంగా సాగిపోతుంది విక్రమపురి రాజ్యం.
విక్రముడి భార్య ఐన సునందాదేవి కి రాజు గారు చేసేది ఇష్టం ఉండేది కాదు కాని రాజుగారి మాటకి ఎదురు చెప్పే సాహసం చెయ్యకుండా ఆయనకి అనువుగా మసులుకునేది. తను మహారాణీగారు అని అనిపించుకోవడమే గానీ రాజుగారు తనతో ఆంతరంగిక మందిరంలో ఏకాంతంగా గడిపి చాలా కాలం అయ్యింది. సునందా దేవి కూడా ఇల ఎత్తుకుని వచ్చిన యువరాణీ. తన అద్భుతమైన అందంతో ముగ్దుడైన విక్రముడు సునందాదేవిని వివాహం చేసుకుని పట్టపు రాణీగా ప్రకటించాడు. తన యొక్క అందచందాలతో తెలివి తేటలతో తను యావ్వన దశలో నేర్చుకున్నా 64 కళలు సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ రాజుగారిని మైమరిపిస్తూ ఉంటుంది. శృంగార ప్రియుడైనా రాజుగారికి సునందాదేవి అంటే అమితమైన మక్కువ రాణీగారు కామశాస్త్రాన్ని అవపోసన పట్టి చక్కటి హావ బావాలతో ప్రతీ రతీ భంగిమలోనూ రాజుగారితో కలిసి శృగార రాజ్యాన్ని ఏలేవారు. ఏకాంత మందిరంలో ఉన్నా చెలికత్తెలు వీరిద్దరి రతీక్రీడకి కావలసిన సపర్యలు చేస్తూ దగ్గరుండి వీరి శృగార యుద్దాన్ని చూసి ఓరా ఈ విదంగా కూడా క్రీడించుకోవచ్చా?? అద్భుతం అతి మనోహరం అనుకుంటూ దగ్గరగా ఉన్న మరో చెలికత్తె తో కలిసి వారి వారి అంగాంగాలని మర్దించుకుంటూ సుఖపడేవారు.అలా తన అందచందాలతో శృగారకేళితో కట్టిపడేసిన రాజుగారు ఈ మద్యవయసైపోయి రతీ క్రీడలో పాల్గొనలేకపోవడం వల్ల సుందందాదేవి ఆంతరంగిక మందిరానికి రావడలేదు. రాణీ గారు మాత్రం మాంచి వయసు పొంగుతో మిసమిసలాడిపొతునారు. ఆమె వంటి నిగారింపు చూసి ఆడవాళ్ళకే అసూయ కలగక మానదు. ఇది ఇలా ఉండగా రాజుగారి చెయ్యి పడక రాణీ గారి దేహం కామ వాంచ తో రగిలిపోతుంది. రాజుగారు పూర్వంలా తనతో కీడించే అవకాశం లేదు తనేమో మహారాణీ ఆయే పర పురుషుడని కనీసం ఊహల్లోనైనా ఊహించుకోలేదు.అలా అలా రోజు రోజుకీ రాణీగారికి కామ దాహం పెల్లుబిక్కుతుంది రాణీగారి అంతరంగం తన మాట తనే వినని పరిస్తితికి చేరుకుంది ఇంక ఆగలేక తన చెలి కత్తెలలో సన్నిహితురాలైన మధనిక ని పిలిచి తన మనసులో బాధని వెళ్ళగక్కింది సునందాదేవి.
మధనిక : అమ్మా తమకి నేరిపిచే అంతటిదానిని కాదు కామశాస్త్రం లో ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను అమ్మ మగాడితో కామవాంచ తీరని పక్షంలో తనతో సమానమైన కామవాంచ కలిగిన మరొక స్త్రీ తో సంభోగిస్తే కచితంగా తనివితీరా సుఖాన్ని పొందవచ్చు అని ఉంది కదా అమ్మగారు. అంది
సునందాదేది : అవునే మధనిక సరిగ్గా గుర్తుచేసావ్ నాకీ విషయమే గుర్తురాలేదు
మధనిక : రాణీవారూ నాకోక చిన్న సందేహం
సునందాదేవి : నా దగ్గర నీకు పూర్తి స్వేచ ఉంది కదే అడుగు
మధనిక : తమతో సమానమైన కామవాంచ కలిగిన స్త్రీ కావాలి కదమ్మ.
సునందాదేవి : ఇప్పుడే కదే కామశాస్త్రంలో నేను మరచిపోయిన విషయాన్ని గుర్తుచేసిన నీకన్నా ఇంకెవరే నాకు జోడీ??

 మధనిక : రాణీవారూ నేనా మీతో సంభోగమా?? రాజా వారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా?? అమ్మో.
సునందాదేవి : రాజవారికి తెలియవలసిన అవసరం ఏముంది ?? అబ్బాహ్హ్హ్ ఇంకా ఆగడం నా వల్ల కాదు. రావే మధనికా నాలో మధపు కోరికలు రాజ్యమేలుతున్నాయి వాటిని అదుపుచేసి నీకు దాసోహం చేసుకోవే.
మధనిక : రాణీవారు నాకు ఇంకో స్త్రీ లో మధపు తాపాన్ని తీర్చడం ఎలగో తెలియదండీ..
సునందాదేవి : ఆబ్బహ్ నీ మొగుడితో నువ్వు రోజూ రమిస్తావ్ కదే అక్కడ నీ మొగుడు నీకు ఏమిచేసి నీలో తాపం చల్లార్చాడో అదేచేసి నాలో తాపం చల్లార్చు.

మధనిక : రాణీవారూ మీరు నన్ను క్షమించాలి తమకొ విన్నపం ఈ మద్య అంతపురంలోనే ఉండిపోయి నా జతగాడితో రమించి చాలారోజులు అయ్యింది అదుకని మీరు దయతలచి నాకో పక్షం రోజులు గడువిప్పిస్తే శృంగారకేళిని అదులోని సూక్ష్మాలనూ చవి చూసి వచ్చి మీ కోరిక తీరిస్తాను.
సునందాదేవి: అబ్బహ్ ఇప్పుడు ఆగలేకపోతున్నానే అంటుంటే మరో పక్షం రోజులు గడువు కోరతావేమే సరి సరి ఇంక నువ్వు పో.
మధనిక : రాణీవారికి సెలవు.
సునందాదేవి మనసులోనే అలోచనలో పడింది.ఏమిటీ కామతాపం అబ్బహ్ అస్సలు తాళలేకున్నానే ఇది ఇలా కోరికతో దహించివేస్తుందని ముందుగానే తెలిసినచో కామశాస్త్రాని అవపోసన పట్టేదానినే కాదు ఇప్పుడనుకుని ఏమిలాభం. ముందు ఈవేడి చాలార్చుకునే మార్గం వెతకాలి ఇప్పుడెలా??
ఆలోచిస్తే ప్రతీ సమశ్యకీ సమాధానం దొరకకమానదు అనుకుని. రాజ్యంలో ప్రధమ పురుషుడు మహారాజు గారు ఆయనకా వయసైపోయి రతీక్రీడకి స్వస్తి చెపారు. ఆయన తరవాత రాజ్యబారాన్ని మోసేవారు మహామంత్రి గారు.మహామంత్రిగారి అలోచన మనసులోకి రాగానే సునందాదేవి కళ్ళముందు మంత్రిగారి రూపం మెదిలింది అబ్బహ్ రాజుగారికన్నా చిన్నవారే మాంచి దృడమైన శరీరసౌస్టవం కలిగినవారు కూడానూ. అనుకుని ఎవరక్కడ....?? అన్నారు.
రాణీవారూ... అంటు చెలికత్తెవచ్చింది
సునందాదేవి : హుమ్మ్మ్ మహామంత్రిగారితొ మేము ఏకాంతంగా మాట్లాడాలి ఏర్పాట్లు చేయండి
చిత్తం అంటూ చెలికత్తె వెళ్ళి మంత్రిగారికి వర్తమానం పంపించింది.మంత్రి గారు రాణీగారి ఆంతరంగిక మందిరానికి వచ్చి మహారాణీవారు ఏదో రాచకార్యం మీద నన్ను పిలిచారంట. అన్నారు.
సునందాదేవి : హా ఒక కఠిన సమశ్యకి పరిష్కారం దొరకక మిమ్ములని పిలిపించాం.
మంత్రి : సెలవివ్వండి అదెంత కఠినమైనదన్నా పరీష్కారం కనిపెడదాం
సునందాదేవి :  మీరు దానికి సమర్దులనే మిమ్ములని పిలిచింది , ఇంతకీ సమశ్య ఏమిటంటే అని తన లో రగిలే కోరికల గురించి అస్సలు మొహమాటం లేకుండా చెప్పేసింది. అలా చెప్పి యదాలాపంగా తన చూపు మంత్రిగారి పంచ ముందలి భాగం ఐన మొలమీద పడి అక్కడ కదలికలు గమనించి తనలోతానే ముసి ముసిగానవ్వుకుంది
మంత్రి : రాణీవారు ఎందుకు అలా ముసి ముసిగానవ్వుకుంటున్నరో అర్దం కాక కిందకి చూసుకుని జరిగింది అర్దంచేసుకుని అక్కడ అడ్డుపెట్టుకోవడానికి చేతిలో ఏదీ లేక ఏమి చెయ్యలో పాలుపోకా సతమతమౌతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నా మంత్రిగారిని చూసి ఇదే సరైన సమయం అనుకుని తనలో కట్టలు తెచుకున్నా కామవాంచని బయటపెట్టింది.
సునందాదేవి : ఏంటి మంత్రిగారు లంగోటి సరిగా భిగించినట్టులేరు...
మంత్రి : రాణీవారు నన్ను క్షమించాలి
సునందాదేవి :  దీనిలో క్షమించడానికేముంది నేను మిమ్ములని పిలిపించింది దానికోసమే కదా? లంగోటీ సరిగ్గా బిగించికట్టుకోకుండా ఉండటం ఒకందుకు మంచిదే అయ్యింది.
మంత్రి :  రాణీ మాటలకి ఆచర్యపోయి అర్దంకాక చూస్తున్నారు
సునందాదేవి : నేను అడిగినది చెయ్యలి అంటే మీ లంగోటీని ఎలాగూ విప్పలికదా అంటున్నాను
మంత్రి :  రాణీవారు మీరు మరొక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఒకసారి ముందడుగువేస్తే వేనక్కి తీసుకోవడం కుదరకపోవచ్చు.
సునందాదేవి :అన్ని అలోచించే మిమ్ములని మా ఆంతరగిక మందిరానికి పిలిచింది ఇంక మీరేది ఆలోచించకుండా నాలో రేగే మధన తాపాన్ని తీర్చడమెలాగో చూడండి.
అసలు సునందాదేవి తండ్రిగారు ఐన జయసేనుడి రాజ్యం మీద డండెత్తి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకున్నా వెంటనే అంతపుర కాంతలని వెతుక్కుంటూ వెళ్ళిన మంత్రిగారికి నేరేడు పళ్ళు లాంటి కళ్ళతో, కోటేరు ముక్కుతో, గులభిరేకుల్లాంటి పెదవులతో, పరపురుషుడిని చుస్తున్నా సిగ్గు బయమూ రెండిటితో కలిసి ఎరుపెక్కిన చెక్కిళ్ళతో, శంఖం లాంటి మెడతో, బంగారు కలశాలాంటి యధపొంగులతో, ఒకచేతిలో ఇమిడిపోయే అంత సన్నటి నడుము ఆ నడుముని చుస్తే అబ్బహ్ పైన ఉన్నా అంతంత కొండలని ఈ నడుమేనా మోసేది అనిపిచేలాఉంది నడుము కింద రెండుచేతులూ వేస్తేనే గానీ ఏమి చెయ్యలేనంత నునుపుతేరినా ఇసుకతిన్నెలు లాంటి పిదురుల సంపద అరెటిబోదెల్లాంటి తొడలు ఇలా సునదాదేవి అంగాంగ అందాన్ని ఊహల్లోనే జుర్రుకుంటున్నా మంత్రిగారికి రాజుగారి మాట వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చారు. రాజు గారు అక్కడకి రావడం అపురూప లావణ్యవతి ఐన సునందాదేవిని చూడటం మోహించడం తన పట్టపురాణీగా ప్రకటించడం అన్ని ఒకదానివెనక ఒకటి జరిగిపోయేసరికి తనలోరేగిన కోరికని తనలోనే అణుచుకుని అప్పటినుండీ ఎప్పుడు రాణీ గారిని చూసినా అబ్బహ్ ఆరోజు రాజుగారు అక్కడకి రాకపోతే ఈ అందం నా సొంతం అయ్యేది అనుకుంటూనే ఉన్నారు మంత్రిగారు. అలాంటీ ఆ అందాలరాసి సునందాదేవే తనని పిలిచి తనతో రమించాలని ఆశపడటం చూసి తను వింటున్నాది చుస్తున్నాదీ కలో లేక నిజమో తేల్చుకోలేక సతమతమవుతున్నారు మంత్రిగారు.

సునందాదేవి :ఎవరక్కడా అని అన్నది.చెలికత్తె వచ్చి ముందు వినయంగా నుంచుని ఉంది
సునందాదేవి :మేము మంత్రిగారితో రాజ్యవిస్తరణకు కావలసిన ఎత్తుగడలగురించి విశదంగా చర్చిస్తున్నాం మా ఆదేశం లేకుండా లోనికి ఎవ్వరిని ప్రవేశపెట్టవద్దు. నేను పిలిచేవరకూ మీరు కూడా వెలుపలి ద్వారం దగ్గర ఉండండి నాకు ఏదన్న అవసరం వస్తే గంట కొడతాను అప్పుడు రావచ్చు అంది.
చెలికత్తె: చిత్తం రాణీవారు అంటూ వెనక్కి వెనక్కి అడుగులువేస్తూ వెళ్ళిపోయింది
మంత్రిగారిని వెంటపెట్టుకుని సునందాదేవి ఏకాంత మందిరం లోనుండీ ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్నా శయన మందిరం మీద కూర్చుని ఊమ్మ్ మంత్రి వర్యా ఇంక చుపించండి మందన దండపు విశ్వరూపాన్ని. ఆ ఏకాంత మందిరంలోకి ఇంకకు ముందెన్నాడూ మంత్రి వర్యులు వచ్చిందే లేదు అక్కడ ఉన్నా అపురూపమైన రతీకేళి లో ములిగితేలుతున్నా శిల్పకళ మంత్రిగారిని మరింత ఉచ్చాహపరుస్తుంది. అబ్బహ్ శయన మందిరం ఇలా ఉంటే కామ కోరికలు వాటంతట అవే పుడతాయ్ అనుకున్నారు మంత్రిగారు.
మహారాజు గారు రాణీ గారు ఇద్దరూ మైధూన క్రీడకి పెద్దపీటవేసరని చెప్పకనే చెపుతున్నాయి ఆ శిల్పకళలు. అదేపనిగా వాటికేసి చూస్తున్నా మంత్రి గారిని చూసి ఏమండీ మంత్రివర్యా ఆ బొమ్మలు చూడడం తోనే సరిపేట్టేసేలా ఉన్నారే ?? అంది.
మంత్రి : అదేమి లేదు మహారాణీ అద్భుతమైన శిల్పకళ ఉంటే ఆస్వాదిస్తున్నాను అన్నారు.
సునందాదేవి : అది సరేగాని నేను ఒకటి అడుగుతాను నిజం మనసులోదాచుకోకుండా బయటకి చెపుతారా??
మంత్రి :అయ్యోఓ తమరు అడగడం నేను చెప్పకపోవడమా?? అడగండి.
సునందాదేవి :నామీద తమరి కన్ను ఎప్పుడన్నా పడిందా అని
మంత్రి :అబ్బహ్ బలే చిక్కు ప్రశ్న వేశారే ఈవిడ ఇప్పుడేమి చెప్పాలి అని మనసులో అనుకుని ఇంతవరకూ వచ్చాకా ఇంకా దపరికాలు ఎందుకూ ఏదైతే అది ఔతుంది అనుకుని ఎందుకు పడలేదు తమరి అందం ఏమన్నా మామోలు అందమా?? అని దండయాత్రనుండీ ఇప్పటివరకూ రాణీగారి అందాలని తన కళ్ళతో మనసుతో ఎలా జుర్రుకున్నారో చెప్పారు.
సునందాదేవి :అబ్బహ్ ఏమో అనుకున్నాను రసికుడివే.
మంత్రి :తమలాంటి రసిక సిఖామణి నాతో రమించడానికి సిద్దంగా ఉందని తెలిశాకా నాలో రసికత్వం ఇంకా పెరిగింది రాణీవారూ.
సునందాదేవి :అబ్బహ్ ఇంకా ఆలశ్యమెందుకూ ఈరాణీ నీ రాణీ అయ్యకా. రా వచ్చి నన్ను అల్లుకుపో నాలో పొంగుకొస్తున్నా తాపాన్ని తీర్చు.
మంత్రి గారు కూడా వెళ్ళి సునందాదేవి పక్కన శయన తల్పం మీద కూర్చుని ఇక్కడ ఉన్నా ఒక్కో శిల్పం ఒక్కో రతీ భంగిమలో క్రీడించుకుంటుంటే వాటిని చూస్తున్న మనకి కూడా అలా క్రీడించాలి అన్నా అలోచన వస్తుందనే కదా మహారాణీ ఈ శిల్పాలని ఇక్కడ పెట్టించింది అన్నారు.
సునందాదేవి :ఈ మందిరంలో 32 శిల్పాలు ఉన్నాయి. ఒక్కోక్కటీ ఒక్కోఓ భంగిమలో రమించుకుంటూ ఉంటాయి. వీటిని ఇక్కడ పెట్టించిన ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక శిల్పం దగ్గర ప్రారంభించి దాని తదుపరి, దాని పక్కన ఉన్నా శిల్పం ఆ తదుపరి దాని పక్కన ఉన్నా శిల్పం అలా ఆ శిల్పాలు ఏరకమైన భంగిమలో రమిస్తున్నాయో ఆరకం గా ఇక్కడ ఈ శయన తల్పం మీద ఉన్నా వాళ్ళు కూడా రమించాలని మా ఉద్దేశ్యం. అప్పటివరకూ ఏదో శృంగార శిల్పాలు అనుకున్న మంత్రిగారికి రాణీ వారు చెప్పిన మాటలతో మరొక్కసారి ఆ శిల్పాలని గమనించారు. నిజమే ఇక్కడ ఉన్నా ప్రతీ శిల్పం ఒక్కో రతీ భంగిమలో రమిస్తున్నాయి అవి శయన తల్పానికి చుట్టు అమర్చి ఉన్నాయి. అబ్బహ్ అద్భుతమైనా ఆలోచన అనుకుని.ఈ అలోచన మా మహారాజు గారిదా తమరిదా అన్నారు. ఆలోచన నాది అమలు పరిచింది మీ రాజు గారు అంది సునందాదేవి. అద్భుతమైన ఆలోచన దేనిలోనైనా మీకు మీరే సాటి అన్నారు మంత్రి . ఉమ్హ్ మీరు మీకు బాగా నచ్చిన భంగిమని ఎంచుకోండి అదే మీ మొదటి భంగిమగా మొదలు పెట్టి ఆ తరవాత దాని ప్రక్కదీ ఆతరవాత ఇంకోటి చప్పునా ఇక్కడ ఉన్నా 32 భంగిమల్లోనూ రమించాలి అంది.
అమ్మోఓ అంత ఓపిక ఉండొద్దూ అన్నారు మంత్రి.
సునందాదేవి :మహామంత్రి గారు అతి భలవంతులూ ద్రుడ శరీరం కలిగిన వారనుకున్నాను మీరు అప్పుడే అమ్మో అంటే ఎలా అంది కొంటెగా ఆటపటిస్తున్నట్టు.
మంత్రి : తమరికేం ఏమన్నా చెపుతారు మీరు చక్కగా శయనిస్తుంటే మేము మాత్రం తమరి పైకెక్కి నడుమూపుతూ రమించాలి.
సునందాదేవి : హహహ మంత్రివర్యులు బలేవారే మీరు ఇక్కడ ఉన్నా శిల్పాలని సరిగ్గా గమనించినట్టు లేరు. ఈ శిల్పాలలో పురుషుడు ఒక్కడే రమించడు పురుషుడితో సరి సమానం గా స్త్రీ కూడా రమిస్తుంది. ఒక్కో భంగిమలో పురుషుడు శయనిస్తుండగా స్త్రీ రమించేవి కూడా ఉన్నాయి ఒకసారి పరిసీలించి చూడండి.
మంత్రి గారు మళ్ళి అన్ని శిల్పాలని పూర్తి దృస్టి సారించి చూశారు తమరు అన్నది నిజమే పురుషుడు ఒక్కడే శ్రమించల్సిన అవసరం లేదిక్కడ అబ్ధుతం అతి మనోహరం మీ యొక్క కామశాస్త్ర ప్రావీణ్యానికి ఇవే నా జోహారులు అన్నారు.

No comments:

Post a Comment